పారిశుధ్య నిర్వహణ లో ఎక్కడ లోపం ఉండకూడదు-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్

- Advertisement -
- Advertisement -
- Advertisement -

విజయవాడ నగరంలో ఎక్కడ పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదని ఆదేశించారు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ నగర పరిధిలో ఎక్కడనూ, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, విజయ టాకీస్ వద్దకు కుమరయ్య వంతెనలో వ్యర్ధాలను చూసిన కమిషనర్ ధ్యానచంద్ర వెంటనే అక్కడి నుంచి వ్యర్ధాలను తొలగించి పరిశుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు.నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర హెచ్.యం. ఆదివారం ఉదయం అజిత్ నగర్, గురునానక్ కాలనీ రోడ్, రమేష్ హాస్పిటల్ రోడ్, అమ్మ కళ్యాణ మండపం ప్రాంతం, సిద్ధార్థ కాలేజ్, విజయ టాకీస్ తదితర ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ప్రజల నుండి వ్యర్ధాల సేకరణ ప్రతిరోజు జరగాలని, నగరంలో యధావిధిగా పారిశుధ్య నిర్వహణ క్రమ తప్పకుండా ప్రతిరోజు జరగాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.నగరంలోని సేకరిస్తున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు అజిత్ సింగ్ నగర్ లోని ఎక్సెల్ ప్లాంట్ లో తరలించారని, ఎక్సెల్ ప్లాంట్లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు అక్కడనుండి జిందల్ ప్లాంట్కి తరలిస్తూ వ్యర్ధ నిర్వహణ చేస్తూ ఉండాలని, ఎక్సెల్ ప్లాంట్లలోని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావం లేని మిగిలిన 32 వార్డులలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగిస్తూ, నగరంలో ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తూ, ప్రజలకు పారిశుద్ధ్య సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తుండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా విజయవాడ నగరపాలక సంస్థ వారితో సహకరించి వ్యర్ధాలను విజయవాడ నగరపాలక సంస్థ వారి చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడే వ్యర్థాలను ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Hot this week

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వివాహం: రజినీకాంత్ డాన్స్ వైరల్

అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ యొక్క వేడుక గ్రాండ్ గా...

ఏపీ పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు

ఏపీ పెండింగ్ ప్రాజెక్టులపై టీడీపీ పార్లమెంటరీ సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

మదనపల్లిలో అగ్ని ప్రమాదంపై సిసోడియా విచారణ

PaperDabba News Desk: July 23, 2024 చంద్రబాబు ఆదేశాల మేరకు లోతైన...

లోకేష్ రెడ్ బుక్ అందుకే తయారు చేశారు – హోంమంత్రి అనిత

పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ - జూన్ 27, 2024 హోంమంత్రి వంగలపూడి...

Follow us

Topics

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర...

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అటు...

సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు

మాజీ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు...

రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం

రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన...

ఇది దేశ హిత బడ్జెట్ – బండి సంజయ్

కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై బండి సంజయ్ కౌంటర్ PaperDabba...

Related Articles

Latest Posts

మదనపల్లిలో అగ్ని ప్రమాదంపై సిసోడియా విచారణ

PaperDabba News Desk: July 23, 2024 చంద్రబాబు ఆదేశాల మేరకు లోతైన...

వరద ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సప్లై చర్యలు – పవన్ కళ్యాణ్

PaperDabba News Desk: July 22, 2024 ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు రాష్ట్రంలో...

జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదు- పవన్‌ కల్యాణ్‌

PaperDabba News Desk: 22 July 2024 పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు ఎన్డీఏ...

2019-24 ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన నష్టం: గవర్నర్ అబ్దుల్ నజీర్

PaperDabba News Desk: 2019-24 కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న తీవ్ర నష్టం...

ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, ఏపీకి రానట్లేనా?

PaperDabba News Desk: జూలై 22, 2024 ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన...

బాబాయి హత్యపై నిర్లక్ష్యం ఎందుకు? – షర్మిల

PaperDabba News Desk: July 22, 2024 బాబాయి హత్యపై షర్మిల ఆగ్రహం జగన్...

సైబరాబాద్ SOT పోలీసులు 100 నకిలీ బంగారు బిస్కట్స్ పట్టివేత

నకిలీ బంగారు బిస్కట్స్ స్కాం బస్టెడ్ సైబరాబాద్ SOT పోలీసులు నకిలీ బంగారు...

‘చంద్రయాన్-3’కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు

PaperDabba News Desk: July 21, 2024 భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ...

వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వద్ద అడ్డుకున్న పోలీసులు: జగన్ ఆగ్రహం

Assemblyలో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం YSRCP సభ్యులు అసెంబ్లీ గేటు వద్దనే...

జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనం

అన్యాయములు ప్రతిఘటిస్తాం, త్యాగాలు చేస్తాం ఆనం విమర్శలు గతంలో ఇరు తెలుగు రాష్ట్రాల...

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు

PaperDabba News Desk: July 22, 2024 వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున...

గోదావరి వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అవసరం: సిపిఐ నేత రామ కృష్ణ

PaperDabba News Desk: 21 జూలై 2024 రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో...

ప్రతి నెలా పింఛను పంపిణీకి ఎమ్మెల్యేలు తప్పనిసరి

PaperDabba News Desk: July 21, 2024 మంత్రులు, ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు...

ఆదిత్య విద్యార్థిని రికార్డు

ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థిని రికార్డు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (ఈసీఈ)...

విశాఖలో వైసీపీకి పెద్ద షాక్: 12 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి

PaperDabba News Desk: 21 జూలై 2024 విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

సోనూ సూద్ కు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని

ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవనూరుకు చెందిన దేవి...

ఎమ్మెల్యే కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ పదవీ దక్కేనా ?

PaperDabba News Desk: 21 July 2024 ఆముదాలవలస నియోజక వర్గ ఎమ్మెల్యే,...

భారీ వర్షాలు.. ఘాట్ రోడ్లు మూసివేత

PaperDabba News Desk: Jul 20, 2024 భారీ వర్షాలు అల్లూరి జిల్లాలో...

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు షాక్!

PaperDabba News Desk: జూలై 20, 2024 ఐపీఎల్ 2025కు ముందు ఢిల్లీ...