న్యూస్

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. శనివారం ఆయన గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనుల పురోగతిపై...

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అటు ఎల్బీనగర్ వైపు నుంచి, ఇటు మియాపూర్ వైపు నుంచి కూడా భక్తులు అధికంగా వస్తున్నారు. దీనితో మెట్రో స్టేషన్ పరిసరాలు...
spot_imgspot_img

సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు

మాజీ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణం విచారణ...

రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం

రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు...

సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి జన సర్వే నిర్వహించాలి

పేపర్‌దబ్బా న్యూస్ డెస్క్: 2024 జులై 23 సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. . ఆరోగ్య...

రాజధాని అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేంద్రం సాయం – మంత్రి అచ్చెన్నాయుడు

PaperDabba News Desk: 2024-07-23 నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయించిన NDA ప్రభుత్వానికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు...

వరద ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సప్లై చర్యలు – పవన్ కళ్యాణ్

PaperDabba News Desk: July 22, 2024 ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు వరద ప్రభావం పడిన గ్రామాల్లో ప్రజలకు...

ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, ఏపీకి రానట్లేనా?

PaperDabba News Desk: జూలై 22, 2024 ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన బడ్జెట్ సమావేశంలో బీహార్‌కు ప్రత్యేక హోదా అర్హతల గురించి జరిగిన చర్చలో, కేంద్ర...