విజయవంతంగా ముగిసిన బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం సభ
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో తలపెట్టిన సభ విజయవంతమైంది. సభలో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఖమ్మం ప్రజలపై వరాలు కురిపించారు. ఈ క్రమంలోనే...
దేశం చూపు ఖమ్మం వైపు ఉంది-హరీశ్ రావు
జాతీయ రాజకీయాలపై రేపు సీఎం కేసీఆర్ దశ దిశ చూపిస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.....
సోమేశ్కుమార్ నిర్ణయాలపై విచారణ జరిపించాలి-రేవంత్రెడ్డి
సీఎస్ సోమేశ్కుమార్ తీసుకున్న నిర్ణయాలపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని టీపీ సీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా, భూపరిపాలన...