అప్రజాస్వామికమైన జీవో నెం.1 ని వెంటనే రద్దు చేయాలి – కింజరాపు అచ్చెన్నాయుడు
పత్రికా ప్రకటన ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులను అణదొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1ని జారీ చేసింది. నిరంకుశ నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్న జగన్రెడ్డి ప్రభుత్వానికి రోజులు ...