అమరావతి

టీడీపీ మహానాడు ఒక డ్రామా, ఒక రికార్డింగ్ డాన్స్ లాంటిది! మంత్రి జోగి రమేష్

తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు ఒక డ్రామా- ఒక రికార్డింగ్ డాన్స్ అంటూ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేశ్‌ ఫైర్ అయ్యారు. చంపిన...

Read more

నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: జగన్

ఎన్నికల వస్తున్న టైంలో చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి వస్తారని అన్నారు సీఎం జగన్. గతంలో ఎప్పుడూ మంచి చేయని చంద్రబాబు మరిన్ని హామీలు ఇస్తాడన్నారు. చంద్రబాబు...

Read more

ఇకపై ఇది సామాజిక అమరావతి- మనందరి అమరావతి- ఆర్‌-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ కామెంట్స

అమరావతిలోని ఆర్‌-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.  తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి...

Read more

అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి భారీగా హాజరైన జనం

హోమ్ ఫోటో గ్యాలరీ  / అమరావతి అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి భారీగా హాజరైన జనం By : PapeeDabba Desam | Updated: 26...

Read more

నేడు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ-రైతుల హెచ్చరికలతో టైట్‌ సెక్యూరిటీ

అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు....

Read more

నర్సింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల వీసాలు ఇవ్వండి- జ‌ర్మ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్‌కు రజిని రిక్వస్ట్‌

ఆంధ్ర‌ప‌దేశ్ రాష్ట్రంతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని భార‌త్‌లో జ‌ర్మ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ మైకేలా కుచ్ల‌ర్ తెలిపారు. వైద్య విద్యార్థుల ప‌ర‌స్ప‌ర మార్పిడి, వైద్య ప‌రిశోధ‌న‌లో ప‌రస్ప‌ర...

Read more

రాజధాని నాశనానికే సెంటుపట్టాల పంపిణీ- జగన్‌పై బొండా ఉమ ఫైర్

పేదల ముసుగులో రాజధాని నాశనానికే జగన్ రెడ్డి సెంటుపట్టాల పంపిణీకి తెరలేపారని తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఎలాంటి మౌలిక...

Read more

ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్- వెయ్యి పోస్టులతో త్వరలో నోటిఫికేషన్!

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్స్ నోటిఫికేషన్ వేసేందుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్ -2 నోటిఫికేషన్ వేయబోతున్నట్టు ప్రకటించింది. ఏ క్షణమైనా...

Read more

అమరావతి భూములు ఎవరివి? ఎవరికి పంచుతున్నారు?: జడ శ్రవణ్‌కుమార్‌

Jada Sravan Kumar: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అమరావతి రైతులకు...

Read more

ఆర్‌-5 జోన్‌పై వైసీపీ, టీడీపీ పోటాపోటీ ర్యాలీలు- తుళ్లూరులో 144 సెక్షన్- రైతుల అరెస్టు

తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్షాలు ర్యాలీలకు పిలుపునిచ్చిన వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. 144 సెక్షన్ విధించారు. ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం, దాన్ని సమర్థిస్తూ...

Read more
Page 1 of 10 1 2 10