వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అవినాష్ తల్లి ఆరోగ్యం కుదట పడింది. ఆమె కోలుకున్నట్టు అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. తన తల్లి ఆరోగ్యం కుదట పడిందని ప్రకటించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఆమెను డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టు వివరించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్టు వెల్లడించారాయన.