• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఫీచర్డ్

అదానీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

sastra_admin by sastra_admin
February 12, 2023
in ఫీచర్డ్, బిజినెస్
0 0
0
  • అదానీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
  • అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై కేంద్రం, సెబీ అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది.
  • స్టాక్​ మార్కెట్‌లో భారత మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలని అభిప్రాయపడింది.
  • అదానీ-హిండెన్​బర్గ్ వ్యవహరంపై దాఖలైన పిటిషన్​లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.
  •  దేశవ్యాప్తంగా దుమారం రేపిన అదానీ-హిండెన్​బర్గ్ వ్యవహారంలో కేంద్రం, సెబీ అభిప్రాయాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
  •  స్టాక్​ మార్కెట్​లో భారత మదుపర్ల పెట్టుబడులను పరిరక్షించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది.
  • భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఫిబ్రవరి 13 నాటికి సెబీ ప్రతిస్పందనను కోరింది.
  •  ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు, భవిష్యత్తులో మదుపర్లకు ఎలాంటి రక్షణ ఉంటుందో తెలియజేయాలని ధర్మాసనం సెబీని ఆదేశించింది.
  •  అదానీ-హిండెన్​బర్గ్ వివాదంపై దాఖలైన రెండు పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
  •  నాయమూర్తులు జస్టిస్ పీఎన్​ నరసింహ, జస్టిస్ జేబి పార్ధివాలాతో కూడిన సీజేఐ ధర్మాసనం.. నిపుణులు, ఇతరులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.
  •  పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్ఠమైన పద్ధతులను అవలంబించాలని నిర్దేశించింది.
  • సెబీ తరపున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్.. మార్కెట్ రెగ్యులేటర్, ఇతర చట్టబద్ధమైన సంస్థలు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారని నివేదించారు.
  •  అదానీ గ్రూప్​పై హిండెన్​బర్గ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ ఓ పిటిషన్​ దాఖలు చేశారు.
  •  న్యాయవాది ఎంఎల్​ శర్మ ఇదే తరహాలో మరో పిల్ వేశారు.
  • అదానీ షేర్లు కృత్రిమంగా పతనమయ్యేందుకు హిండెన్​బర్గ్​ కుట్ర పన్నిందని, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
  • ఈ రెండు పిల్​లపై సెబీ, కేంద్రానికి కొన్ని ఆదేశాలను జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.
Tags: adhani group of campanysgautam adhanihidden burgSupreme Court

Recent Posts

  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకోబోయే నేతలు ఎవరు…?
  • చక్రం తిప్పునున్న కేటీఆర్ ! కష్టం ఫలించేనా?
  • రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం – జనసేనాని పవన్ కళ్యాణ్
  • మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ..17న బడ్జెట్
  • నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In