పలు రాష్ట్రాల్లో గవర్నర్లు మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
- ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అబ్దుల్ నజీర్..
- చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బిశ్వా భూషణ్ హరి చందన్
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్ల
- సిక్కం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్.
- మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్..
- జార్ఖండ్ గవర్నర్ గా రాధ కృష్ణన్
- మణిపూర్ గవర్నర్ గా అనసూయ
- అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ త్రివిక్రమ్ పర్ణయాక్
- నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
- లాడక్ గవర్నర్ గా బీడీ మిశ్రా
- మేఘాలయ గవర్నర్ గా చవాన్.
- అస్సాం గవర్నర్ గా గులాబీ చంద్ కటరియా