• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

128 గంటల తర్వాత బయటపడ్డ 2 నెలల చిన్నారి

sastra_admin by sastra_admin
February 12, 2023
in న్యూస్
0 0
0
  • 128 గంటల తర్వాత శిథిలాల నుంచి బయటపడ్డ 2 నెలల చిన్నారి.

భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచదేశాలు టర్కీ, సిరియా దేశాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని తీవ్రంగా దెబ్బతీసింది. 6000కు పైగా భవనాలు కుప్పకూలాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 25 వేలకు చేరుకుంది. మరింతగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇంతటి విపత్తులో కూడా కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. శిథిలాల కింద నుంచి కొంతమంది మృత్యుంజయులుగా బయటపడుతున్నారు. ఇటీవల సిరియాలో శిథిలాల కిందే ఓ శిశువు జన్మించాడు. 17 ఏళ్ల యువకుడు 100 గంటలకు పైగా శిథిలాల కింద ఉండీ, తన మూత్రం తానే తాగి ప్రాణాలను దక్కించుకున్నాడు. తాజాగా టర్కీలోని హటాయ్ ప్రాంతంలో శిథిలాల కింద 128 గంటల పాటు ఉన్న 2 నెలల శిశువును రక్షించారు. తల్లిపాలు లేకుండా ఈ చిన్నారి 128 గంటల పాటు సజీవంగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది దేవుడి అద్భుతం అంటున్నారు ప్రజలు.

భూకంపం వచ్చి ఐదురోజులు అవుతోంది. వివిధ దేశాలకు చెందిన సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సహాయకార్యక్రమాలు చేపడుతోంది. రెస్య్కూ సిబ్బందితో పాటు వైద్యులను, మెడిసిన్స్ ను టర్కీకి పంపింది. మొదటి మూడు రోజులు కీలకం కాగా, ప్రస్తుతం ఆ గోల్డెన్ టైమ్ అయిపోయింది. దీంతో రానున్న కాలంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Tags: 2 monsths babyEarthquakeoperation dosthturkey

Recent Posts

  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకోబోయే నేతలు ఎవరు…?
  • చక్రం తిప్పునున్న కేటీఆర్ ! కష్టం ఫలించేనా?
  • రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం – జనసేనాని పవన్ కళ్యాణ్
  • మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ..17న బడ్జెట్
  • నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In